Tuesday, November 18, 2014

"రాష్ట్ర రాజధాని సాధికార సంస్థ" అన్న శీర్షికతో నవ‍ంబరు 18, 2014న ఈటీవి2లో ప్రసారమైన ప్రతిధ్వని వీడియో. ఈ చర్చా కార్యక్రమంలో నాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ సి. కుటుంబరావు, మాజీ రాజ్యసభ సభ్యులు డా. యన్.తులసిరెడ్డి, ఆ.ప్ర.రైతు సంఘం, ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్.వెంకయ్య గార్లు పాల్గొన్నారు.


http://www.youtube.com/watch?v=7hsA-ZVeUdk

No comments:

Post a Comment