Monday, March 30, 2015

ఈ రోజు ఉ. 7.30 నుండి 8.30 గం.ల మధ్య 6టివి లో పట్టిసీమ మరియు పోలవరం ప్రాజెక్టులపై జరిగిన చర్చలో నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గాదె వెంకటరెడ్డి, వై.యస్.ఆర్.సి.పి. నాయకురాలు శ్రీమతి లక్ష్మీపార్వతి, బిజెపి నాయకురాలు శ్రీమతి సునీతా రెడ్డి, టి.ఆర్.యస్. నాయకులు శ్రీ రాకేష్ రెడ్డి, ఫోన్ ఇన్ ద్వారా ఆ.ప్ర.భారీ నీటి పారుదల శాఖామాత్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

 https://www.youtube.com/watch?v=EdB2pH_DJks

https://youtu.be/EdB2pH_DJks?t=26m21s

 https://youtu.be/EdB2pH_DJks?t=40m33s

No comments:

Post a Comment