Thursday, March 19, 2015

ఈ రోజు ఉదయం మహాన్యూస్ టీవి వార్తల విశ్లేషణలో భాగంగా శాసనసభలో చోటు చేసుకొన్న దూషణ భూషణలు, పట్టిసీమపై చర్చ జరిగింది. చర్చలో నాతో పాటు వైసిపి శాసన సభ్యులు శ్రీ కోన రఘుపతి, టిడిపి శాసన సభ్యులు శ్రీ కూన రవి కుమార్ పాల్గొనారు.

https://www.youtube.com/watch?v=DId5KOU4XCk

No comments:

Post a Comment