Thursday, April 9, 2015

ఏప్రిల్ 9,2015: టీవి5లో ఉ. వార్తల విశ్లేషణలో భాగంగా "రైతులకు పంట నష్ట పరిహారం, ఎర్రచందనం మాఫియా _ ఎన్ కౌంటర్, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం" అంశాలపై జరిగిన చర్చలో నాతో పాటు టిడిపి నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి, రాజకీయ విశ్లేషకులు శ్రీ సి.నరసింహరావు, వై.యస్.ఆర్.సి.పి. నాయకురాలు శ్రీమతి వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.

No comments:

Post a Comment