Friday, April 17, 2015

ఈటీవి ఆ.ప్ర. & తెలంగాణ చానల్స్ లో "ఒక్కటైన ఆరు పార్టీలు" అంశంపై ప్రతిధ్వని. చర్చలో నాతో పాటు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా. జయప్రకాశ్ నారాయణ, టిడిపి నాయకులు శ్రీ చందు సాంబశివరావు, ఫోరమ్ పార్ గుడ్ గవర్నెన్స్, కార్యదర్శి శ్రీ పద్మనాభరెడ్డి గార్లు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=KwYhafBE4YI

No comments:

Post a Comment