Sunday, April 26, 2015

"ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా" అంశంపై కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా శీతారామన్ చేసిన వ్యాఖ్యలపైన, టి.ఆర్.యస్. ఫ్లీనం పైన హెచ్.యం.టీ.వి.లో ఈ రోజు ఉదయం జరిగిన చర్చలో నాతో పాటు కాంగ్రెస్ పార్టీ, ఆ.ప్ర. అధికార ప్రతినిథి డా. తులసిరెడ్డి, టిడిపి నాయకులు శ్రీ రామక్రిష్ణ, బిజెపి నాయకులు శ్రీ ప్రకాశ్ రెడ్డి, టి.ఆర్.యస్. నాయకులు శ్రీ గట్టు రామచంద్రరావులు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=mma1FDl81qc

No comments:

Post a Comment